Thursday, July 25, 2024

National | ప్రియాంకా గాంధీకి అస్వస్థత…

కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె ఆస్పత్రిలో చేరారు. ఈ మేరకు ప్రియాంకాగాంధీ ‘ఎక్స్‌’ ట్విట్టర్ ద్వారా విషయాన్ని తెలియజేశారు. ఈరోజు రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ఉత్తరప్రదేశ్‌లో ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో యాత్రలో పాల్గొనేందుకు ప్రియాంక సిద్ధమయ్యారు. కానీ అనారోగ్యం కారణంగా సోదరుడి యాత్రలో పాల్గొనలేకపోతున్నానని.. ఆస్పత్రి నుంచి కోలుకోగానే యాత్రలో పాల్గొంటానని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement