Wednesday, July 24, 2024

INDvsAUS-T20 | సత్తా చాటిన బ్యాటర్లు.. ఆసీస్ ముందు భారీ టార్గెట్

కేరళలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికాగా జ‌రుగుతున్న‌ భారత్– ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో T20 మ్యాచ్ లో టీమిండాయా బ్యాటర్లు అద‌ర‌కొట్టారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది టీమిండియా ఆసీస్ ముందు 235 ప‌రుగుల భారీ టార్గెట్‌ను సెట్ చేసింది. కాగా, ఆస్ట్రేలియా జట్టు విజయ లక్ష్యాన్ని చేరుకుకోవాలంటే నిర్ణీత 20 ఓవర్లలో 236 పరుగులు చేయాల్సి ఉంది.

భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (53), రుతురాజ్ గైక్వాడ్ (58), ఇషాన్ కిషన్ (52), హాఫ్ సెంచరీలతో ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకపడ్డారు. ఇక, సూర్యకుమార్ యాదవ్ (19), రింకూ సింగ్ 31 (నాటౌల్), తిలక్ వర్హ 7 (నాటౌల్) పరుగులతో ఆకట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement