Saturday, April 27, 2024

National : మాస్కో ఘ‌ట‌న‌పై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి

రష్యా రాజధాని మాస్కోలో ఉద్ర‌దాడి ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని మోదీ స్పందించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.రష్యాకు అండగా ఉంటామని ప్రకటించారు.

- Advertisement -

అంతేకాదు.. ఈ దాడిని అమెరికాతో పాటు ఐక్యరాజ్య సమితి సభ్యదేశాలన్నీ ఖండించాయి. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు ఈ దాడి తామే చేసినట్లు ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకున్నది. గత రెండు దశాబ్దాల్లో రష్యాల్లో ఇదే అతిపెద్ద ఉగ్రదాడిగా భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement