Sunday, April 28, 2024

ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాలు.. హాజరైన ఎమ్మెల్యే దాసరి..

పెద్దమ్మతల్లి బోనాలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో మహిళలు అమ్మవారికి బోనం సమర్పించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతా ప్రశాంత్ రెడ్డి, ఎంపీపీ స్రవంతి శ్రీనివాస్, దేవ నంది రమాదేవి, నరసయ్య శ్రీనివాస్, రవీందర్ తోపాటు పెద్ద సంఖ్యలో ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement