Sunday, April 28, 2024

PBKS vs DC | నాలుగో వికెట్ కోల్పోయిన‌ పంజాబ్..

ఐపిఎల్ 2024లో భాగంగా చంఢీగర్ లో జరుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. పంజాబ్ ముందు 175 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. కాగా, చేజింగ్‌లో పాంజాబ్ మ‌రో వికెట్ కోల్పోయింది. 12వ ఓవర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో జితేష్ శర్మ (9) నాలుగో వికెట్ గా పెవిలియ‌న్ చేరాడు. ప్రస్తుతం క్రీజ్‌లో సామ్ కరన్, లియామ్ లివింగ్‌స్టోన్ ఉన్నారు. ఇక, పంజాబ్ జట్టు 12 ఓవర్లు ముగిసే స‌రికి నాలుగా వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement