Sunday, May 5, 2024

Big Breaking: హైటెన్షన్​ మ్యాచ్​లో పాకిస్తాన్​ 159 పరుగులు.. టీమిండియా టార్గెట్​ ఎంతంటే?

ఐసీసీ వరల్డ్​ కప్​ 2022లో భాగంగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 మ్యాచ్​లో ఇవ్వాల (ఆదివారం) టీమిండియా, పాకిస్తన్​ మ్యాచ్​ జరుగుతోంది. టాస్​ గెలిచిన టీమిండియా ఫస్ట్​ బౌలింగ్​ ఎంచుకోగా పాకిస్తాన్​ బ్యాటింగ్​కు దిగింది. కాగా, నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్​ 159 పరుగులు చేసి  8 వికెట్లను కోల్పోయింది.

ఇక ఈ మ్యాచ్​లో అర్షదీప్​సింగ్​ 03, హార్దీక్​పాండ్యా03, మహ్మద్​ షమీ 01, భువనేశ్వర్​ 01, వికెట్లు తీశారు. కాగా టీమిండియా టార్గెట్​ 160 పరుగులుగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement