Sunday, May 19, 2024

ఉపాధ్యాయ బదిలీలపై ఉత్తర్వులు..

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రభుత్వోద్యోగుల బదిలీలకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో నెం. 116, 117 విడుదల చేసిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయుల బదిలీలపై కమిషనర్‌ ఎస్‌. సురేష్‌ కుమార్‌ ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ మేరకు రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్లు, జిల్లాల విద్యాశాఖాధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇదిలా ఉంటే రేషనలైజేషన్‌ ప్రకారమే బదిలీలు, పోస్టింగులు జరుపుతామని ఇటీవల విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పారదర్శకంగా, ఎలాంటి ఆరోపణలకు తావివ్వకుండా కమిషనర్‌ ఉత్తర్వులు విడుదల చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement