Monday, May 6, 2024

ఈ నెల 25న వేముల‌వాడ రాజన్న ఆలయం మూసివేత.. ఎందుకంటే..

ఈనెల 25వ తేదీన‌ సూర్యగ్రహణం కార‌ణంగా వేముల‌వాడ ‌రాజ‌రాజేశ్వ‌రస్వామి ఆలయాన్ని మూసి వేస్తున్న‌ట్లు ఆల‌య అర్చకులు ఇవ్వాల (సోమవారం) తెలిపారు. సూర్య‌గ్ర‌హ‌ణం స‌మ‌యం ఉదయం గం. 5.03 గంటల నుండి సాయంత్రం గం. 5.35 ని.ల‌ వరకు కొన‌సాగుతుండ‌టంతో ఆల‌యాన్ని మూసివేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. అనంత‌రం ఆలయ సంప్రోక్షణ జరిపిన తర్వాత మహా నివేదన, ప్రదోషకాల పూజ నిర్వహించి భక్తులను రాజ‌న్న ద‌ర్‌వనానికి అనుమతించనునట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement