Wednesday, May 1, 2024

JEE Mains | రెండు విడతల్లో జెఈఈ మెయిన్స్‌.. నోటిఫికేషన్‌ జారీ చేసిన ఎన్టిఏ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో :జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఐఐటి, ఎన్‌ఐటిల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జెఈఈ -2024) నోటుఫికేషన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరిలో తొలివిడత, ఏప్రిల్‌లో రెండో విడత జెఈఈ మెయిన్స్‌ పరీక్షలు జరపనున్నట్టు తెలిపింది. తొలివిడత నిర్వహించే మెయిన్స్‌కు ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఈ నెల 30వ తేదీ వరకు స్వీకరిస్తారని, మెయిన్స్‌ పరీక్షలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి ఒకటవ తేదీ మధ్య తేదీల్లో జరుగుతాయని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement