Monday, April 29, 2024

Breaking: భార్యను చంపాడు.. దేవుడు శిక్ష విధించాడు..

భార్యను అనుమానంతో భర్త చంపడంతో అతనికీ దేవుడు శిక్ష విధించాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బంగారుగూడలో నవ దంపతులు మృతిచెందారు. నవ వధువు దీపికను భర్త హత్య చేశాడు. అయితే భార్యను హత్య చేసిన భర్త పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు బైక్ పై వెళ్తుండగా ఆగి ఉన్న లారీని ఢీకొని భర్త అరుణ్ మృతిచెందాడు. నాలుగు నెలల క్రితమే దీపికతో అరుణ్ కు వివాహమైంది. దీపికపై అనుమానంతోనే భర్త అరుణ్ హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement