షిరిడీ (ప్రభ న్యూస్): షిరిడీ సాయిబాబాను ఇవ్వాల (సోమవారం) నేషనల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు ప్రపుల్భాయ్ పటేల్ దర్శించుకున్నారు. సాయినాథుడి సన్నిధికి వచ్చిన ఆయనకు షిరిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తుకారాం సత్కరించారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం పార్టీ తరపున షిర్డీ నగర అధ్యక్షుడు దీపక్ రమేష్ గోండ్కర్ సన్మానించారు. కాగా, అమిత్ షెల్కే, యూత్ ప్రెసిడెంట్ నీలేష్ షిండే, శివాజీ ద్యానేశ్వర్ గోండ్కర్, అమోల్ సుపేకర్ , పరేశ్వర్ కోటే, గంగాధర్ వాఘ్.. ఎన్సీపీ ఆఫీస్ బేరర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement