Sunday, April 28, 2024

Breaking | వేజ్​బోర్డు అడ్వయిజరీ చైర్మన్​గా నారాయణ.. ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర మినిమమ్ వేజెస్ అడ్వయిజరీ బోర్డు చైర్మన్ గా పి.నారాయణను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇవ్వాల (బుధవారం) నియమించారు. సిఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రభుత్వం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement