Saturday, May 4, 2024

మునుగోడులో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే.. ఉత్తమ్

మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీనేనని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… మునుగోడు ఉప ఎన్నికలపై కేసీఆర్ ఆలోచిస్తున్నారన్నారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో వెనుకడుగు వేస్తున్నారన్నారు. జోడో యాత్ర తెలంగాణలోకి రాగానే పరిస్థితులు పూర్తిగా మారుతాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement