Thursday, April 25, 2024

డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..

దూపకుంటలో నిర్మితమవుతున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులను ఆ రోజు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పరిశీలించారు.. పనుల్లో నాణ్యత పాటించాలని, పనుల్లో జాప్యం జరగకుండా వేగంగా పూర్తి చేయాలని సూచించారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేద ప్రజల కోసం ఈ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్నారని, త్వరలో పేదలకు ఈ ఇండ్లను అందజేస్తామన్నారు.. ఇవే కాకుండా సొంత జాగాలో ఇల్లు నిర్మించుకునేవారికి 3 లక్షల రూపాయలు అందజేస్తామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement