Monday, April 29, 2024

వ‌రంగ‌ల్ లో వేర్‌ హౌసింగ్‌ గోదాములను ప్రారంభించిన మంత్రులు

వరంగల్ : రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నిధులతో 10,000 మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో నిర్మించిన గోదాంను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. గోదాముల ప్రారంభం ద్వారా స్థానిక రైతులు తమ పంటలను నిలువ చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి వచ్చిందని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, స్థానిక శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement