Monday, April 29, 2024

రూ.256కోట్ల అభివృద్ధి ప‌నుల‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న

మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌, బొడుప్పల్ కార్పొరేషన్ల‌లో 256 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు బుధవారం మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలసి ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి, ఎమ్మెల్సీ లు నవీన్ రావు, కాటేపల్లి జనార్థన్ రెడ్డి, మేయర్లు ఫీర్జాదిగూడ జక్క వేంకట్ రెడ్డి, బొడుప్పల్ కార్పొరేషన్‌ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ ఫీర్జాదిగూడ కుర్ర శివకుమార్ గౌడ్, కొత్త లక్ష్మి రవిగౌడ్, జిల్లా కలెక్టర్ హరీష్, సీపీ మహేష్ భగవత్, గిడ్డంగుల చైర్మన్ సాయిచంద్, ఫీర్జాదిగూడ టీఆర్ఎస్ అధ్యక్షుడు దర్గా దయాకర్ రెడ్డి, బొడుప్పల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, కార్పోరేటర్లు, కో- ఆప్షన్ సభ్యులు, తదితరులున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement