Friday, May 17, 2024

కేంద్రంపై మండిపడిన మంత్రి హరీశ్ రావు

తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణకు వచ్చే కరెంట్ ను కేంద్రం రాకుండా చేసిందన్నారు. దేశంలో తెలంగాణ మాత్రమే ఉచిత కరెంట్ ఇస్తోందన్నారు. కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలని కేంద్రం చూస్తోందన్నారు. రాష్ట్రానికి డబ్బులు రాకుండా చేస్తోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement