Thursday, April 25, 2024

మైనింగ్ కేసు.. ఐఏఎస్ సహా ముగ్గురు అరెస్ట్..

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ఎన్‌పోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అక్రమ మైనింగ్‌ కేసులో దూకుడు పెంచింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్‌ అధికారిని అరెస్టు చేసింది. సీఎం భూపేష్‌ భగేల్‌కు అత్యంత సన్నిహితుడైన ఐఏఎస్‌ ఆఫీసర్‌ సమీర్‌ విష్ణోయ్‌తోపాటు వ్యాపారవేత్తలు సునీల్‌ అగర్వాల్‌, లక్ష్మీకాంత్‌ తివారిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఐఏఎస్‌ అధికారి సమీర్ నివాసాల్లో ఈడీ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement