Saturday, May 4, 2024

Breaking : ఏబీ వెంకటేశ్వరరావుకు మెమో జారీ

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు మెమో జారీ అయ్యింది. గత 21వతేదీన ఏబీ వెంకటేశ్వరరావు పెట్టిన ప్రెస్ మీట్ ను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. వివరణ కోరుతూ సీఎస్ సమీర్ శర్మ షోకాజ్ నోటీసు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రెస్ మీట్ పెట్టారంటూ నోటీసు జారీ చేశారు. వారంలోగా వివరణ ఇవ్వకపోతే చర్యలుంటాయని సీఎస్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement