Thursday, April 25, 2024

వరంగల్ జడ్పీలో జగ్జీవన్ జయంతి

మాజీ ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతిని వరంగల్ జిల్లా పరిషత్తు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు న్యాయమైన సమాజాన్ని కల్పించడానికి, సామాజిక రాజకీయ హక్కుల కోసం పోరాడారని అన్నారు. ఐదు దశాబ్దాలకు పైగా పార్లమెంటు సభ్యుడుగా పని చేసారని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement