Monday, April 29, 2024

మానవత్వం చూపించిన మానుకోట పోలీసులు

కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో మనిషిని చూస్తే మనిషే దూరంగా వెళ్లిపోతున్నాడు. సొంతవాళ్ల ఖర్మకాండలు నిర్వహించేందుకు ప్రజలు దూరమవుతున్న ఈరోజుల్లో మహబూబాబాద్ పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. అనాధ వృద్ధురాలి శవాన్ని ఖననం చేసి శభాష్ అనిపించుకున్నారు. మహబూబాబాద్ సీఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం పలువురికి ఆదర్శంగా నిలిచింది. దీంతో హ్యాట్సాఫ్ పోలీసులు అంటూ మహబూబాబాద్ ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement