Thursday, May 9, 2024

Banswada: డ‌బుల్ బెడ్రూం ఇళ్ల‌కు శంకుస్థాపన చేసిన కేటీఆర్

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటించారు. వర్ని మండలంలో సిద్దాపూర్ రిజర్వాయర్ కు సిద్దాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించే 40 డబుల్ బెడ్ రూం ఇళ్ళకు శంకుస్థాపన చేశారు. కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. అనంతరం అక్కడ ఏర్పాటు బహిరంగ సభలో ప్రసంగించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement