Wednesday, May 8, 2024

‘కేసీఆర్’ ప్రెస్ మీట్..పెట్రోల్,డీజిల్ ధ‌ర‌లు త‌గ్గించ‌నున్నారా..

రాత్రి 7గంట‌ల‌కు సీఎం కేసీఆర్ మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ మేర‌కు పెట్రోల్ ,డీజీల్ ధ‌ర‌లను త‌గ్గించే ఛాన్స్ ఉంది. ఈ మీటింగ్ లో ధాన్యం కొనుగోలు,ద‌ళిత‌బంధు ప‌థ‌కంపై మాట్లాడ‌నున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఓట‌మిపై ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు. మ‌రి ఆ విష‌యంపై కేసీఆర్ ఏం మాట్లాడ‌తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement