Thursday, May 2, 2024

Breaking : 12న కామారెడ్డిలో ధ‌ర్నా..రైతుల కోసం పోరాడుదాం.. ‘కేటీఆర్’

బిజెపిపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కామారెడ్డిలో ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణ ప‌థ‌కాలు చూపిస్తూ ..బిజెపి అధ్య‌క్షుడు ఫొటోల‌కు ఫోజులిచ్చాడ‌ని అన్నారు. తెలంగాణ స‌ర్కార్ చేసిన అభివృద్ధికి బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడే బ్రాండ్ అంబాసిడ‌ర్ అని పేర్కొన్నారు. 12వ తేదీని కామారెడ్డిలో ధ‌ర్నా చేయ‌బోతున్న‌ట్లు మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. తెలంగాణ ఉద్య‌మ స్ఫూర్తితో రైతుల కోసం పోరాటం చేద్దామ‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. అస‌త్య ప్ర‌చారాల‌ను సోషల్ మీడియాలోనూ తిప్పి కొట్టాల‌ని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement