Thursday, April 25, 2024

Big Breaking | జడేజా కూడా అవుట్​.. మ్యాచ్​ ఆసిస్​ చేతుల్లోకి టర్న్​..

ఆసిస్​తో జరుగుతున్న కీలక మ్యాచ్​లో టీమిండియా బ్యాట్స్​మన్​ చతికిల పడ్డారు. 226 పరుగుల వద్ద జడేజా ఎనిమిదో వికెట్​గా వెనుతిరిగాడు. దీంతో మ్యాచ్​ కాస్తా ఆసిస్​ చేతుల్లోకి వెళ్లినట్టు అయ్యింది. ఇంకా 25 బంతుల్లో 42 పరుగులు చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం టెయిలెండర్స్​తో ఇది సాధ్యమేనా అన్న ప్రశ్న టీమిండియా అభిమానుల్లో వ్యక్తం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement