Tuesday, April 30, 2024

ISIS – సిరియాలో ఉగ్ర దాడి – 100 మందికి పైగా మృతి

సిరియాలో మరోసారి ఉగ్రవాదులు భీకర దాడులు చేశారు. సిరియన్ మిలిటరీ అకాడమీపై జరిగిన డ్రోన్ దాడిలో 100 మందికి పైగా మృతి చెందారు. ఈ దాడుల్లో 125 మంది గాయపడ్డారు..ప్రభుత్వ ఆధీనంలో ఉన్న హోంస్‌లో డ్రోన్ దాడులకు ఉగ్రవాద సంస్థలు కారణమని సమాచారం.

.మరణించిన వారిలో సగం మంది సైనిక గ్రాడ్యుయేట్లు అని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది పేలుడు పదార్థాలతో నిండిన డ్రోన్లతో దాడి చేశారు. వీరి మృతికి సంతాప సూచకంగా సిరియా ప్రభుత్వం శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement