Monday, April 29, 2024

తాటిచెట్టు పైనుంచి జారీపడి గీత కార్మికునికి గాయాలు

హైదరాబాద్​: తాటి చెట్టుపై నుంచి జారిపడి ఓ గీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్​ దిల్​సుఖ్​నగర్​ అబ్దుల్లాపూర్​మెట్​ మండలంలో ఇవ్వాల జరిగింది. తారామతి పెట్ గ్రామానికి చెందిన మూల సతయ్య గౌడ్ వృత్తి రీత్యా తాటి చెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు పైనుంచి జారీ పడటంతో నడుము, వెన్నుపూస భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తుల సహకారంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సత్తయ్య గౌడ్ ఆ గ్రామానికి గౌడ సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement