Thursday, May 16, 2024

ఫేక్ స‌ర్టిఫికెట్ల‌తో హైద‌రాబాద్ లో ఉగ్ర‌వాదుల మ‌కాం : బండి సంజయ్‌

నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో విచారణ జరపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందన్నారు. ఫేక్‌ సర్టిఫికెట్లతో ఇక్కడ నివాసం ఉంటున్నారు అని బండి సంజయ్‌ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ అసమర్ధతకు ఇది నిదర్శనం అన్నారు. ఓట్ల కోసం ఓ వర్గానికి కొమ్ము కాస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ దీనికి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement