Saturday, May 4, 2024

వట్టెం దేవాలయాన్ని సందర్శించిన నమ్రత శిరోద్కర్

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (మార్చి 6) ప్రభ న్యూస్ : పేదల తిరుపతి పేరొందిన వట్టెం దేవాలయానికి ప్రముఖ హీరో సినీ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ సందర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలో గల వట్టెం దేవాలయంలో సుత్రభాతాది ఆరాధ్య నాస్తం, ధ్వజారోహణ బలి ప్రధానం, సంతానార్తులకు గరుడ ప్రసాదం పుత్రకామేష్టి తదితర పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ… ప్రశాంతమైన వాతావరణంలో భక్తి భావన ప్రజ్వలించే ఇలాంటి స్థలం మంచి అనుభూతిని ఇచ్చిందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement