Wednesday, May 8, 2024

ఉపాధి కూలీల‌పై తేనె టీగ‌లు దాడి – 50మందికి గాయాలు

కుక్కునూరులోని కొత్త చెరువు దగ్గర పని చేస్తున్న ఉపాధి కూలీలపై తేనె టీగలు దాడి చేశాయి. ఈ దాడిలో యాభై మంది గాయపడ్డారు.. ఈ విషయం తెలియగానే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు ఎర్రంశెట్టి నాగేంద్ర హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించి ఆపైన ఆన్లైన్ లో జిల్లా కార్యదర్శి ఈ రవి తో వీడియోకాల్ మాట్లాడారు. అలాగే ఏపీ తో.. ఎంపీడీవో తో మాట్లాడి ..అనంత‌రం గవర్నమెంట్ డాక్టర్ తో మాట్లాడి బాధితులకు తొందరగా వైద్య సదుపాయాలు అందించాలని జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్రరావు జిల్లా కార్యదర్శి ఏ రవి మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement