Monday, May 6, 2024

ఇంట్లోనూ మాస్క్‌లు

ఢిల్లీ ప‌రిస‌రాల్లో వాయు నాణ్య‌త క్షీణిస్తోంద‌ని, ప్ర‌జ‌లు ఇంట్లో కూడా మాస్క్‌లు ధ‌రిస్తున్నార‌ని చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ అన్నారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఉన్న వాయు కాలుష్యంపై దాఖ‌లైన పిటిష‌న్ విచార‌ణ సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. ప‌రిస్థితి ఎంత ద‌య‌నీయంగా ఉందో చూస్తున్నారు క‌దా, మేం మా ఇండ్ల‌ల్లో కూడా మాస్క్‌లు ధ‌రిస్తున్నామ‌ని ఆయ‌న అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement