Friday, April 26, 2024

ప్రతి ఇంటా ఆరోగ్యం, ఆనందం, సిరిసంపదలు వెల్లివిరియాలి : ఎమ్మెల్సీ క‌విత‌

తెలుగింటి నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా ప్రజలంతా ప్రగతిపథంలో ముందుకు సాగాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఉగాది శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రతి ఇంటా ఆరోగ్యం – ఆనందంతోపాటు సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు అని క‌విత త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement