Sunday, April 28, 2024

మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను కలిసిన హ్యాండ్లూమ్ కార్పొరేషన్ ఛైర్మెన్ చింత ప్ర‌భాక‌ర్‌

ఉమ్మడి మెదక్ బ్యూరో : తెలంగాణ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ ఛైర్మెన్ గా నియమితులైన సంగారెడ్డి జిల్లా టీఆర్ ఎస్ అధ్యక్షులు చింతా ప్రభాకర్ మంగళవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఆర్ధిక, వైద్య-ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావులను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మంత్రులు చింతా ప్రభాకర్ కు శుభాకాంక్షలు తెలుపగ చింతా ప్రభాకర్ మంత్రలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement