Monday, April 29, 2024

ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్

క్రికెట్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ సెప్టెంబర్-అక్టోబర్ మధ్య జరగనుంది. యూఏఈ వేదికగా ఈ మ్యాచ్ లు నిర్వహించనున్నారు. యూఏఈ, అబుదాబి, షార్జాలో కరోనా అదుపులోనే ఉండటంతో మ్యాచ్ లను వీక్షించేందుకు ప్రేక్షకులను అనుమతించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. స్టేడియం సామర్థ్యంలో 50శాతం.. టీకాలు వేసుకున్న ప్రేక్షకుల్ని అనుమతించాలని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఆలోచిస్తోంది.మరి వారి ప్రయత్నాలు ఏ మాత్రం సక్సెస్ అవుతాయో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement