Monday, April 29, 2024

జైపూర్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టివేత..

బంగారం ధర చుక్కలనంటుతోంది. బంగారంపై మోజుతో.. కొంతమంది స్మగ్లింగ్ చేస్తున్నారు. అయితే.. వారి ఆశ ఫలించకుండానే ఏదో ఒక రూపంలో అడ్డంగా దొరికిపోతున్నారు. అయితే ఈ రోజు జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం పట్టుబడింది. దుబాయి నుంచి వ‌చ్చిన ఎయిర్ ఇండియా విమానంలో త‌నిఖీ చేప‌ట్టగా 75 ల‌క్ష‌ల విలువ చెసే బంగారం విమాన సీటు కింద‌ దోరికింది.

కాగా,ఈ బంగారం సుమారు 1.5 కిలోలున్న‌ట్టు అధికారులు తెలిపారు. తమకు అందిన స‌మాచారం ప్రకారం.. ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు తెలియ‌చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApphttps://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement