Saturday, April 20, 2024

Breaking: జీవో 145ని నిలిపివేసిన ఏపీ సర్కార్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో 145ని నిలిపివేసింది. ప్రైవేట్ లే అవుట్లలో 5శాతం కేటాయింపు రద్దుచేసింది. పట్టణ ప్రాంతాల్లో వేసే లే అవుట్లలో 5శాతం పేదలకు కేటాయించాలని గతంలో ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ జీవోపై అభ్యంతరాలు రావడంతో ప్రభుత్వం ఆ జీవోను నిలిపివేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement