Thursday, May 2, 2024

మోదీకి కాంగ్రెస్​ నేత ఆజాద్​ లేఖ

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీకి కాంగ్రెస్​ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్ లేఖ రాశారు. వ్యాక్సిన్​ ఉత్పత్తి పెంచేలా చర్యలు చేపట్టాలని, వైద్య మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని సూచించారు. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో దేశంలో ఆరోగ్య వసతులు పెంచాలని సూచించినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. లేఖకు సంబంధించిన ఓ కాపీని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​కు పంపించినట్లు పేర్కొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement