Monday, May 6, 2024

విదేశీ వైద్యులు తార‌క‌ర‌త్న‌కి చికిత్స అందిస్తున్నారు.. రామకృష్ణ

నారా లోకేష్ పాద‌యాత్ర‌లో అస్వ‌స్థ‌త‌కి లోన‌య్యారు న‌టుడు తార‌క‌ర‌త్న‌.దాంతో ఆయ‌న‌కి బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స కొనసాగుతోంది. జనవరి 28న ఆయనని కుప్పం నుంచి ఇక్కడికి తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విదేశీ వైద్యులను రప్పించి చికిత్స చేయిస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు రామకృష్ణ వెల్లడించారు. హృద్రోగంతో పాటు, నాడి సమస్యలకు ఆ వైద్యులు చికిత్స చేస్తున్నారు.నటుడు నందమూరి వారసుడు తారకరత్న ఇటీవల గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement