Monday, May 6, 2024

Jaipur: ఘోర రోడ్డు ప్ర‌మాదం : ఐదుగురు మృతి

ఘోర రోడ్డు ప్ర‌మాదంలో న‌లుగురు పోలీసులతో పాటు మ‌రో వ్య‌క్తి మృతిచెందిన విషాధ ఘ‌ట‌న రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో మొత్తం ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో నలుగురు పోలీసులు సహా మరో వ్యక్తి ఉన్నారు. నిందితుడిని ఢిల్లీ నుంచి గుజరాత్‌కు తీసుకువెళ్తున్న సమయంలో రాజస్థాన్‌లోని భబ్రూ ప్రాంతంలో పోలీసుల వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టింది. ట్రక్కు ఢీకొట్టడంతో పోలీసుల వాహనం నుజ్జునుజ్జయ్యింది. పోలీసులు గుజరాత్‌కు చెందిన వారని ఆ రాష్ట్ర సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ట్వీట్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement