Wednesday, May 1, 2024

గాంధీలో తొలి కాక్లియర్‌ సర్జరీ.. 15లక్షలు ఖ‌ర్చ‌యే శస్త్ర చికిత్స గాంధీలో ఉచితంగా

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఎంతో ఖరీదైన కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీ గాంధీ ఆసుపత్రిలో ఉచితంగా అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. ప్రయివేటులో దాదాపు రూ.15లక్షల ఖరీదయ్యే ఈ శస్త్ర చికిత్స ఇకపై సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశనంలో గాంధీలో ఉచితంగా అందనుందన్నారు. ఈ మేరకు సోమవారం గాంధీ ఆసుపత్రిలో మూడేళ్ల చనిఆరి వినికిడి లోపాన్ని సరిదిద్దుతూ తొలి కాక్లియర్‌ సర్జరీని విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందాన్ని ట్విట్టర్‌ వేదికగా ప్రత్యేకంగా అభినందించారు. గాంధీ సూపరిండెంట్‌ డా. రాజారావును ప్రత్యేకంగా ప్రశంసించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement