Friday, May 3, 2024

కాలిపోయిన ఆటోలో తీసుకెళ్తున్న కూలర్లు

కరీంనగర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో షార్ట్ షార్క్యూట్‌తో ట్రాలీ ఆటోలో మంటలు చెలరేగాయి. ట్రాలీ ఆటోలో తరలిస్తున్న కూలర్లు దగ్దం అయ్యాయి. కరీంనగర్‌లోని సప్తగిరి కాలనీ నుండి కూలర్లను ట్రాలీ ఆటోలను తరలిస్తుండగా ఘటన జరిగింది. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement