Sunday, April 28, 2024

ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్ని ప్రమాదం …

దేశ రాజధాని ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ లో అగ్నిప్రమాదం జరిగింది. ఎండోస్కోపీ గదిలో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే రోగులను అక్కడి నుంచి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఆరు ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement