Friday, May 17, 2024

బస్సు – లారీ ఢీ – డ్రైవర్ మృతి… 30 మందికి గాయాలు

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం ప్రైవేట్ బస్సు లారీ ఢీ కొన్న ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందాడు. మరో 30 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ధర్మారం కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేపట్టారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement