Monday, April 29, 2024

మిలాఖత్ ద్వారా బండిని కలసిన కుటుంబ సభ్యులు

ప‌ది ప‌శ్న ప‌త్రం లీకేజీ కేసులో నిందితుడిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజ‌య్ ని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. అనంత‌రం క‌రీంన‌గ‌ర్ జైలుకు త‌ర‌లించారు. కరీంనగర్ జైలులో ఉన్న బండి సంజయ్ ని గురువారం 11 గంటలకు మిలాఖత్ ద్వారా కుటుంబ సభ్యులు కలిశారు. బండిని కలిసిన వారిలో ఆయన సతీమణి అపర్ణ, కుమారుడు భగీరథ, సోదరుడు బండి శ్రవణ్, బీజేపీ నాయకుడు, నాయవాది బాస సత్యనారాయణ, ప్రవీణ్ రావులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement