Monday, April 29, 2024

Breaking: టపాకాయల తయారీకేంద్రంలో పేలుడు.. ఇద్దరు మృతి

టపాకాయలు తయారు చేసే కేంద్రంలో పేలుడు ఘటన చోటుచేసుకోవడంతో ఇద్దరు మృతిచెందగా, మరో ఆరుగురికి తీవ్రగాయాలైన విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. చెన్నై పరిధిలోని విరుద్ నగర్ లో టపాకాయల తయారీ కేంద్రంలో ఘటన జరిగింది. ఈ ఘటనలో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement