Monday, May 6, 2024

Egypt రాజు ఎమిర్ షేక్ క‌న్నుమూత ….

ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌నిక దేశంగా ఉన్న కువైట్ పాలకుడు, ఎమిర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-సబా మ‌ర‌ణించారు.. ఆయ‌న గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు… నేడు ఆయ‌న ఆరోగ్యం విష‌మించ‌డంతో క‌న్నుమూశారు..గ‌త మూడేళ్లుగా పాల‌కుడిగా ఉన్న ఎమిర్ వ‌య‌స్సు 86 సంవ‌త్సరాలు..

రాజు షేక్ నవాఫ్ మరణించడంపై విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం తెలుపుతున్నట్లు కువైట్ ప్రభుత్వ టెలివిజన్ ఒక ప్రకటనలో పేర్కోంది. ప్రస్తుతం రాజు చనిపోవడంతో, క్రౌన్ ప్రిన్స్‌గా ఉన్న షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-సభా కువైట్‌కి రాజు అయ్యారు. ప్రస్తుతం ఇతడికి 83 ఏళ్లు.

Advertisement

తాజా వార్తలు

Advertisement