Monday, April 29, 2024

ల‌ఢ‌క్‌లో భూకంపం..

కేంద్ర‌పాలిత ప్రాంతం ల‌ఢ‌క్‌లో భూకంపం సంభ‌వించింది. ల‌ఢ‌క్‌లో శుక్ర‌వారం ఉద‌యం 11.02 గంట‌ల‌కు భూమి కంపించింద‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సీస్మాల‌జీ ప్ర‌క‌టించింది. రిక్ట‌ర్ స్కేలుపై దీని తీవ్ర‌త 4.2గా న‌మోద‌య్యింద‌ని తెలిపింది. భూకంపం వ‌ల్ల సంభ‌వించిన న‌ష్టానికి సంబంధించి ఇంకా వివ‌రాలు తెలియ‌రాలేద‌ని వెల్ల‌డించింది. జ‌మ్ముక‌శ్మీలోని దోడా ప్రాంతంలో నిన్న మ‌ధ్యాహ్నం 2.34 గంట‌ల‌కు భూమి కంపింది. దీని తీవ్ర‌త 3.2గా న‌మోద‌య్యింది ఎన్‌సీఎస్ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement