Friday, April 26, 2024

Mumbai | బూట్లు, షాంపూలో డ్రగ్స్.. నైరోబీ మహిళ అరెస్ట్

ముంబై విమానాశ్రయంలో అధికారులు భారీ మొత్తంలో కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కెన్యా రాజధాని నైరోబీ నుంచి వచ్చిన ఓ మహిళ మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. మహిళ షూస్, షాంపూ బాటిల్, మాయిశ్చరైజర్ బాటిల్ అడుగున తెల్లటి పౌడర్ దాచినట్లు గుర్తించారు. అధికారులు స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువ దాదాపు రూ.20 కోట్లు ఉంటుందని అంచనా.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement