Friday, May 17, 2024

తిరుమ‌ల ఎస్ వీబీసీ ట్ర‌స్ట్ కి – మ‌హారాష్ట్ర భ‌క్తుల విరాళం

తిరుమ‌ల‌లోని ఎస్ వీబీసీ ట్ర‌స్ట్ కి రూ.20ల‌క్ష‌ల విరాళాన్ని అంద‌జేశారు మ‌హారాష్ట్ర‌కి చెందిన ఇద్ద‌రు భ‌క్తులు. ఎస్‌వీబీసీ ట్రస్టుకు ఒక్కొక్కరు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. సురేశ్ అజ్మీర్, సాగర్ అజ్మీర్ అనే ఇద్దరు డీడీలను టీటీడీ ఈవొతో ఏవీ ధర్మా రెడ్డికి.. నాద నీరాజనం వద్ద అందజేశారు. మహారాష్ట్ర నుంచి పీఠాధిపతి రామకాంత్‌జీ మహారాజ్ పర్భాని పార్లమెంట్ సభ్యుడు సంజయ్ జాదవ్ సమక్షంలో వీటిని అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement