Sunday, May 19, 2024

సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో DMHO

సూర్యాపేట : సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో సూర్యపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి(DMHO) పడ్డారు. కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ ఫొటోతో వాట్సాప్‌లో డబ్బులు కావాలని కేటుగాళ్లు మెసేజ్‌ పెట్టడంతో రూ.1.40 లక్షల విలువైన అమెజాన్‌ కార్డులు 6 వ్యక్తుల అకౌంట్ల ద్వారా పంపినట్లు తెలిసింది. తరువాత సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడ్డామని తెలుసుకొని డీఎంఎచ్‌ఓ సైబర్‌ సెల్‌ 1930కి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement